వీలుంటే నా నాలుగు లంకెలు ...

21, ఆగస్టు 2011, ఆదివారం

ఎడ్డం.. అంటే.. తెడ్డం.... ఆంధ్ర ప్రజ... అవినీతిని బలపరుస్తూ ఉధ్యమం!

2G/కనిమొలి/బోఫోర్స్ వంటి స్కాములతొ విసుగుపోయి, అవినీతికి వ్యతిరేకంగా దేశమంతా ఉధ్యమబాట పడితే, మన ఆంధ్రాలో మాత్రం సిబీఐ దాడులకు నిరసనగా ప్రదర్శనలు, రాజీనామాలు బహిరంగ దోపిడీని బలపరుస్తూ! హవ్వ!

నాకో పాతవిషయం గుర్తుకోస్తుంది...ఇందిరా గాంధి పెట్టిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో దేశమంతా తుడిచి పెట్టుకొని పోతే, మన ఆంధ్రాలో మాత్రం ఆమెకు/కాంగ్రేసుకు అఖండ విజియాన్ని యిచ్చాము..

ప్రజలను ఏమీ అనలేము కదా! ప్రజలను ఏమైనా అంటే మనమీద మనం ఉమ్మేసుకున్నట్లే! కాబట్టి... నోరెల్ల బెట్టి చూడలసిందేనా?

5 కామెంట్‌లు:

  1. అజ్ఞాత8/21/2011 11:55:00 PM

    మన రాష్ట్ర్రం లొ కుల రాజకీయాలు ఎక్కువ, దేశం లొ జరిగిన, జరుగుతున్న అవినీతి, దోపిడీ గురించి చెప్పి ప్రజలను చైతన్య పరచే నాయకులు తక్కువ.

    రిప్లయితొలగించండి
  2. >>>>>
    ఇందిరా గాంధి పెట్టిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో దేశమంతా తుడిచి పెట్టుకొని పోతే, మన ఆంధ్రాలో మాత్రం ఆమెకు/కాంగ్రేసుకు అఖండ విజియాన్ని యిచ్చాము
    >>>>>
    కాంగ్రెస్‌కి ఉన్న రెడ్లు, కాపులు, దళితుల సపోర్ట్‌తో వాళ్ళు గెలుస్తూ ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  3. రేపు జగన్ అండ్ కో కూడా అఖండ విజయం సాధిస్తాడు చూడండి.

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాత8/22/2011 06:16:00 AM

    మావోలకు మాత్రం దేశంలో ఎక్కడా స్థానం దొరకట్లేదు, అందులో దేశమంతా ఒకేతాటి మీద వుంది.

    రిప్లయితొలగించండి
  5. మీ జగన్‌లాగ కుల రాజకీయాలు, మత రాజకీయాలు నడిపితే మా పార్టీ కూడా భారీ మెజారిటీతో గెలుస్తుంది. కానీ అటువంటి చిల్లర పనులు చేసి గెలవడం గొప్ప కాదు.

    రిప్లయితొలగించండి